Siddipet: విత్తన మేళా నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధించాలి: గొల్లపల్లి కనకయ్య యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: దౌల్తాబాద్ మండల రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో రైతులు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్ సూచించారు. రైతులకు…
Hyderabad: యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: శేరిలింగంపల్లికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన వ్యక్తిత్వం, ప్రజాసేవను రాజకీయాల కంటే గొప్ప బాధ్యతగా భావించే నాయకత్వం, ప్రజాసేవనే పరమావధిగా భావించి, నిత్యం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేస్తూ ప్రజల గుండెల్లో చెరగని…
Hyderabad: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో ఫీజులు వసూలు చేయొద్దు: గుజ్జ సత్యం
• ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్నే కొనసాగించాలి హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రంలో ఇంజనీరింగ్ మరియు ఇతర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల సందర్భంగా విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ…
Warangal: ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలం – ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ SIR ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య • SIR పేరుతో ఓటు హక్కులను హరించే కుట్రలను తిప్పికొట్టాలి • ఓటు చోరీపై ఏడాది క్రితమే రాహుల్…
America: అమెరికాలో జరిగిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్: రామ్ మిరియాల
చికాగో, అమెరికా: తెలుగు ఇండిపెండెంట్ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రామ్ మిరియాల అమెరికా పర్యటనను ఘన విజయంతో ముగించారు. “లవ్ యునైటెడ్ USA టూర్ 2026” పేరుతో నిర్వహించిన ఈ సంగీత…
Hyderabad: అయోధ్య అఖిల భారత పద్మశాలి సత్రం ధర్మకర్తగా ఎన్నికైన అతిపముల నర్సింగ్రావుకు ఘన సన్మానం
హైదరాబాద్, కార్వాన్: అయోధ్యలో నిర్మించ తలపెట్టిన అఖిల భారత పద్మశాలి సత్రం భవన నిర్మాణానికి ధర్మకర్తగా ఎన్నికైన కార్వాన్ శ్రీ శివ మార్కండేయ దేవాలయ కమిటీ అధ్యక్షులు, పద్మశాలి సంఘం కోశాధికారిగా దశాబ్దకాలంగా సేవలందిస్తున్న అతిపముల నర్సింగ్రావు గారిని కార్వాన్ మార్కండేయ…
Kamareddy: పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం: చంద్రకాంత్ రెడ్డి
వెబ్ న్యూస్ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళను కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ఎంతోమంది పేద…
Hyderabad: చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలి: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, న్యూస్ : చేనేత కార్మికుల ఉపాధి పరిరక్షణ కోసం చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు చేనేత…
Siddipeta: ప్రభుత్వ పథకాలలో చేనేత రంగానికి ప్రాధాన్యత కల్పించాలి
• పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి, రామచంద్రం సిద్దిపేట న్యూస్, జూన్ 17: తెలంగాణలోని పద్మశాలి సమాజానికి చెందిన చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి పరిరక్షణ మరియు చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పద్మశాలి సంఘం…
Hanumakonda: వృద్ధాప్యం ఎవరికి శాపంగా మారకూడదు: డాక్టర్ అనితా రెడ్డి
హన్మకొండ, జూన్ 15: వృద్ధాప్యం ఎవరికి శాపంగా మారకూడదని, వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం…
