Kamareddy: ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ లేక రోగుల ఇబ్బందులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి(జూలై 16): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో సీటీ స్కాన్ లేక రోగులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు యూజీ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో యంత్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో…

Rangareddy: చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత గొడుగుల పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ డివిజన్ పరిధిలోని మిరియాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ శానిటేషన్ కార్మికులకు ఉచిత గొడుగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో…

Rangareddy: ఘనంగా పి.జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్‌ డివిజన్ లోని పీజెఆర్ స్టేడియం ఆవరణలో జననేత, మాజీ కేంద్ర మంత్రి, దివంగత పి. జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి…

Siddipet: ఎక్కువ ధరకు డీఏపీ అమ్మితే చర్యలు తప్పవు.. వంగ రాజేశ్వర్ రెడ్డి హెచ్చరిక సిద్దిపేట రైతుల్లో హర్షం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో కోరమాండల్ డీఏపీ (DAP) ఎరువుల బస్తాలపై కొందరు వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతులు వంగ రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులపై ఆయన…

Jagithyala: జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నుల పంపిణీ

జగిత్యాల జిల్లా/మెట్ పల్లి: జడల మహేష్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. గురువారం రాష్ట్ర చేనేత ఐక్యవేదిక మండలి వైస్ చైర్మన్ జడల ప్రభాకర్ కుమారుడు జడల మహేష్ పుట్టినరోజు సందర్భంగా మెట్ పల్లి ప్రభుత్వ…

Siddipet: పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్: కాంగ్రెస్ నేత మీసం నాగరాజ్ యాదవ్

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) పేద ప్రజలకు ఒక గొప్ప వరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీసం నాగరాజ్ యాదవ్ పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర ఆరోగ్య శాఖ…

Hanumakonda: భద్రకాళి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శాకాంబరీ మహోత్సవాలు

• అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: వరంగల్ ప్రజల ఆరాధ్యదైవం, కాకతీయుల ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా…

Rangareddy: మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్లలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై శేరిలింగంపల్లి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమగ్ర సమీక్ష…

Rangareddy: బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సమావేశం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బి.ఆర్. ఎస్ పార్టీ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఇంచార్జి బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జి, కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిధిగా పాల్గొని SIR మీద BLA…

Siddipet: నాణ్యమైన సేవలతో ప్రజల ఆదరణ పొందాలి కావ్య హోటల్ ప్రారంభోత్సవంలో :వంగ రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: సిద్దిపేట నాణ్యమైన సేవలతో ప్రజల ఆదరణ పొందాలి కావ్య హోటల్ ప్రారంభోత్సవంలో :వంగ రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘కావ్య హోటల్’ బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ…